హోమ్

Monday, March 28, 2011

ఒక్క రోజు, ఒకే ఒక్క రోజు.

దరిద్రం ఒదిలింది. మొత్తానికి రిటైర్ ఐతే క్రికెట్ కి పట్టిన శని ఒదిలేది. రిక్కి పాంటింగ్, ఆస్ట్రేలియా కలిసి క్రికెట్ ని చండాలం చేసారు, ఆట కన్నా తిట్ల మీద శ్రద్ధ ఎక్కువ. మైండ్ గేమ్ ఆడుతూ జెంటిల్ మెన్ గేమ్ కి మచ్చ తెచ్చారు. ఆట క్రికెట్ ఎలా ఆడాలో మన వాళ్ళు నేర్పి పంపించారు.

మన దేశం మీద పది ఏడవడం పాకిస్తాన్ కి కొత్తేమి కాదు, చేసే వెధవ పనులన్నీ చేస్తూ పతివ్రతలా కబుర్లు చెప్పడం వారికే చెల్లింది. ముంబై దాడుల గురించి, తదనంతర పరిస్థుతుల గురించి చాల చండాలంగా మాట్లాడడం వారి మీడియా కి కొత్తేమి కాదు. గత మూడు రోజులుగా సచిన్ గురించి, మన ఆట తీరు గురించి, మనకు ఆట రాదు అని పాక్ మీడియా తెగ వార్తలు గుప్పిస్తోంది. 

ఇంకొక్క రోజు, అన్ని నోళ్ళు మూతబడాటానికి, ఇంకో నాలుగు రోజులు చరిత్ర ఆవిష్కరించడానికి. 

COME IN TEAM INDIA, ALL THE BEST. LIVE TO THE DREAM OF MILLIONS OF INDIANS.SHOW WHAT WE ARE ... IN CRICKET FIELD OR THE BATTLE FIELD.  

No comments: